మరణించిన మానవత్వం లో ఏనుగు మృతి
మరణించిన మానవత్వం లో ఏనుగు మృతి కేరళ లోని పల్లాఖాడ్ లోని సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ లోని ఏనుగు ఆహారం కోసం వెతుకుంటూ మల్లాపురం ప్రాంతం లోకి వచ్చింది . అక్కడ అది అత్యంత ఆకలితో pineapple పండు ను ఆహారంగా స్వీకరించింది . అప్పుడు కానీ దానికి తెలియదు అది ఒక పేలుడు పదార్థాల తో ఉన్న ఆహారం అని. ఒక్క సారి గా ఆ పైన్ఆపిల్ (pineapple ) పేలడం తో ఆ ఏనుగు నోరు విచ్ఛిన్నం అయింది. ఆ పేలుడు వళ్ళ ఏంతో బాధ ను అనుభవిస్తూ దగ్గరలో ఉన్న నది లోకి వెళ్లి అందులోనే ఎంతోసేపు నిలబడి ఉండగా ఫారెస్ట్ ఆఫీసర్స్ దాన్ని గమనించి బయటకు తీశారు. ఆ తరువాత తెలిసిన విషయం ఏమిటి అంటే అది మరణించింది అని. అప్పుడు దాన్ని పోస్టుమార్డం చేయగా తెలిసిన విషయం ఏమిటి అంటే దాని కడుపులో 1 నెల వయసు గల ఒక చిన్న ఏనుగు కూడా ఉంది అని . ఈలా మనవుల పొరపాటు వలన ఒక 15 సంవత్సరాల వయసు గల ఏనుగు మరియు నెల వయసు గల దాని బిడ్డ ఇద్దరు స్వర్గాన్ని చేరుకున్నారు . ఇది రాసిన నేను కూడా ఒక మనిషి నే కావున మనుషులందరి తరుపున క్షమించమని కోరుకుంటున్నాను. ఈ భూమి మునుషుల కోసం మాత్రమే కాదు. అన్ని జీవరాశుల కోసం. ఈ భూమి ఫై అన్ని జీవరాశుల ఉంటెనే మనుషులు కూడా ఉంట